5 నవంబర్ 2019 – ఏడవ రోజు కార్తీకమాస పర్యటన వివరములు

On Day 7 (Tuesday, 5th November 2019) Karthikamasam tour Sathguru Sri Dr.Umar Alisha garu has visited Somavaram, Mallepalli, Yarrampalem, Kakinada and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the meetings.

ఏడవ రోజు మంగళవారం తేదీ 05 నవంబర్ 2019కార్తీకమాస పర్యటన లో సోమవరం, మల్లేపల్లి, యర్రంపాలెం, కాకినాడ లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. పీఠం సభ్యులు పాల్గొన్నారు.


22.Somavaram (సోమవరం)

ఏడవ రోజు మంగళవారం ఉదయం తేదీ 05 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో సోమవరం గ్రామం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు. ఎమ్.ల్.ఏ శ్రీ జ్యోతుల చంటిబాబు గారు ప్రసంగించినారు.


23.Mallepalli (మల్లేపల్లి)

ఏడవ రోజు మంగళవారం ఉదయం తేదీ 05 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో మల్లేపల్లి గ్రామం, గండేపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు.

Video 1

Video 2

Video 3


24.Yarrampalem (యర్రంపాలెం)

ఏడవ రోజు మంగళవారం మధ్యాహ్నం తేదీ 05 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో యర్రంపాలెం గ్రామం, గండేపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు.


25. Kakinada (కాకినాడ)

ఏడవ రోజు మంగళవారం రాత్రి తేదీ 05 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో వాకలపుడి గ్రామం, కాకినాడ రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు.


News Clippings

(వివిధ తెలుగు దినపత్రికలలో వచ్చిన స్వామి కార్తీక మాసం పర్యటన సభ విశేషములు)


You may also like...