ది. 06 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం భీమిలి పీఠం ఆశ్రమం, విశాఖపట్నం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 06 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం భీమిలి పీఠం ఆశ్రమం, విశాఖపట్నం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో శ్రీ డి. సత్యనారాయణ రావు గారు, డాక్టర్ అడివి రాధాకృష్ణ గారు, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు తదితరులు ప్రసంగించినారు, పీఠం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...