ది. 10 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం వెంకయ్యపాలెం గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 10 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం వెంకయ్యపాలెం గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత వహించి ప్రసంగించినారు. అనంతరం పీఠం యువత నుద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు, యెన్.టి.వి ప్రసాద వర్మ గారు, ఏ.వి.వి సత్యనారాయణ గారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు గురించి వివరించి చైతన్యవంతునలు చేసిరి.

ది. 10 ఆగష్టు 2019 తేదీన ఆదివారం ఉదయం విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం వెంకయ్యపాలెం గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత వహించి ప్రసంగించినారు. అనంతరం పీఠం యువత నుద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు, యెన్.టి.వి ప్రసాద వర్మ గారు, ఏ.వి.వి సత్యనారాయణ గారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు గురించి వివరించి చైతన్యవంతునలు చేసిరి.

ది. 10 ఆగష్టు 2019 తేదీన ఆదివారం ఉదయం విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం వెంకయ్యపాలెం గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత వహించి ప్రసంగించినారు. అనంతరం పీఠం యువత నుద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి గారు, యెన్.టి.వి ప్రసాద వర్మ గారు, ఏ.వి.వి సత్యనారాయణ గారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు గురించి వివరించి చైతన్యవంతునలు చేసిరి.

You may also like...