ది. 14 జనవరి 2020 మంగళవారం భోగి పుణ్య కాలంలో తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 14 జనవరి 2020 మంగళవారం భోగి పుణ్య కాలంలో తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆరాధన లో పీఠం సభ్యులు మరియు శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీమతి పేరూరి కోమలి గారు దంపతులు పాల్గొన్నారు.

 

You may also like...