ది. 16 నవంబర్ 2019 శనివారం సాయంత్రం కొండవరం గ్రామం, పిఠాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీమతి గాధి నూకరత్నం గారి స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 16 నవంబర్ 2019 శనివారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కొండవరం గ్రామం, పిఠాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీమతి గాధి నూకరత్నం గారి స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...