తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం ఉదయం 9 AM – 10 AM బెంగుళూరులో ఆన్లైన్ లో శ్రీ సొల్లురు రాజేష్ గారి స్వగృహంలో ఆరాధన నిర్వహించబడినది

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం ఉదయం 9 AM – 10 AM బెంగుళూరులో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ సొల్లురు రాజేష్ గారి స్వగృహంలో బెంగళూరు సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ ఆరాధన లో మొత్తం 11 మంది సభ్యులు, 7 కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

You may also like...