ది. 24 నవంబర్ 2019 ఆదివారం కొండెవరం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చింతపల్లి సత్యనారాయణ గారు, శ్రీమతి శేషారత్నం గారి దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 24 నవంబర్ 2019 ఆదివారం కొండెవరం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చింతపల్లి సత్యనారాయణ గారు, శ్రీమతి శేషారత్నం గారి దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...