ది. 24 నవంబర్ 2019 కార్తీక ఆదివారం సాయంత్రం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

ది. 24 నవంబర్ 2019 కార్తీక ఆదివారం సాయంత్రం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో శ్రీ మహేంద్ర వర్మ గారు ప్రసంగించినారు, పీఠం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...