29 అక్టోబర్ 2019 – మొదటి రోజు కార్తీకమాస పర్యటన వివరములు

On Day 1 (Tuesday, 29th October 2019) Karthika Masam Tour 2019 Sathguru Sri Dr.Umar Alisha garu has visited Ravulapalam, Thurpuvipparru, Alampuram, Duvva, Atili and delivered spiritual discourse.  Several disciples attended in all the meetings.

మొదటి రోజు మంగళవారం తేదీ 29 అక్టోబర్ 2019కార్తీకమాస పర్యటన 2019 లో రావులపాలెం గ్రామం, తూర్పు విప్పర్రు గ్రామం, అల్లంపురం గ్రామం, దువ్వ గ్రామం, అత్తిలి పట్టణం లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. పీఠం సభ్యులు పాల్గొన్నారు.


1. Ravulapalem (రావులపాలెం)

మొదటి రోజు మంగళవారం ఉదయం తేదీ 29 అక్టోబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో రావులపాలెం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో సి.అర్.సి వృద్ధుల ఆశ్రమం లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు మరియు శ్రీ జి. రమప్రసాద్ గారు ప్రసంగించినారు.

 


2.Thurpuvipparru (తూర్పువిప్పర్రు)

మొదటి రోజు మంగళవారం ఉదయం తేదీ 29 అక్టోబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో తూర్పు విప్పర్రు గ్రామం, ఇరగవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో ఆర్య వైశ్య భవనంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. స్వామి సభలో గ్రామ సర్పంచి శ్రీ ఆకేటి నరసింహారావు దంపతులు మరియు పీఠం సభ్యులు పాల్గొన్నారు.

 


3.Alampuram (అల్లంపురం)

మొదటి రోజు మంగళవారం మధ్యాహ్నం తేదీ 29 అక్టోబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో అల్లంపురం గ్రామం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ పుట్టా దుర్గా ప్రసాద్ గారి స్వగృహం లో స్వామి ఆరాధన మరియు సభ నిర్వహించబడినది.


4.Duvva (దువ్వ)

మొదటి రోజు మంగళవారం సాయంత్రం తేదీ 29 అక్టోబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో దువ్వ గ్రామం, తణుకు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. స్వామిని శ్రీ వర్దిని డి శివశంకర్, హారిక దంపతులు సన్మానించినారు. ఏం.ఎల్.ఏ శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వర రావు గారు స్వామిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించారు.


5.Atili (అత్తిలి)

మొదటి రోజు మంగళవారం రాత్రి తేదీ 29 అక్టోబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో అత్తిలి పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు.

 

 


News Clippings

(వివిధ తెలుగు దినపత్రికలలో వచ్చిన స్వామి కార్తీక మాసం పర్యటన సభ విశేషములు)


You may also like...