ది. 30 డిసెంబర్ 2019 సోమవారం రాత్రి తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 30 డిసెంబర్ 2019 సోమవారం రాత్రి తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆరాధన లో పీఠం సభ్యులు మరియు ఆరాధనా నిర్వాహకులు శ్రీ పమిదిశెట్టి సూర్య ప్రకాష్, శ్రీమతి దేవీ వరలక్ష్మీ దంపతులు, శ్రీ తాటికొండ పెంటారావు గారు, శ్రీమతి నాగమణి దంపతులు, శ్రీ సత్య శ్రీనివాసరావు, శ్రీమతి ధరణి దంపతులు పాల్గొన్నారు.

You may also like...