6th day at Saraswathi Ghat – Rajahmundry : Brahma Znana Prabhodhamulu

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక ఫీఠం, రాజమహేంద్రవరం శాఖ వారు తలపెట్టిన బ్రహ్మ జ్ఞాన సాహితీ యజ్ఞము 6 రోజులు పాటు అప్రతిహతంగా సాగి ,జ్ఞాన సరస్వతీ పీఠం, విశ్వ వేదికపై ముగింపు కార్యక్రమం సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రధాన వక్త శ్రీ S. V. రాఘవేంద్రరావు గారి ప్రసంగం ఆహుతులను మంత్ర ముగ్దులను చేసింది. కుమారి అనిశెట్టి ఉమామహేశ్వరి కూచిపూడి నృత్య0, సభికులను దేవేంద్ర లోకంలో విహరింప చేసింది. జ్ఞాన సరస్వతీ పీఠం యాజమాన్యం ,వక్తలు అందరికి ఘన సన్మానం చేసి , వారి విస్వవేడిక కు పరిపూర్ణ న్యాయం చేసేరని, నేను ఇంత గొప్పగా ఉంటుందని ఊహించలేదని, వారి ఆనందాన్ని సభకు వినిపించారు. రాజమహేంద్రవరం శాఖవారు అందరిని సన్మానించారు.

[Not a valid template]

 

You may also like...