Category: Press Release

Kavisekhara Dr. Umar Alisha 139th Birthday Celebrations at Boat Club, Kakinada | 28th February 2024

ఉమర్ ఆలీషా రచనల్లో స్త్రీ జనాభ్యుదయం పరిఢవిల్లినది అని DPRO శ్రీ నాగార్జున అన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి 139 వ జయంతి సభ కు ప్రస్తుత పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి...

Swamy donated space to the pithapuram public at Old Ashram | 03 August 2023

3-8-2023న పరమ పవిత్రమైన పీఠాధిపతుల దివ్య సమాదులు కలిగిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం పూర్వాశ్రమం 100 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతున్న ముక్తిధామము. అటువంటి 100 సంవత్సరాల పైబడి పవిత్ర పీఠాధిపతుల దివ్య సమాధుల పుణ్యప్రదేశమునకు రక్షణగా తూర్పువైపు గోడ ఉన్నది....

Kavisekhara Dr.Umar Alisha 138th Birthday Celebrations at Boat Club, Kakinada

ప్రెస్ నోట్స్వాతంత్ర్య సమర యోధునిగా, మహా కవిగా, సంఘ సంస్కర్త గా, వేదాంత వేత్త గా, సామాజిక ఉద్యమ కారునిగా, మౌల్వీ డా. ఉమర్ ఆలీషా గారు కీర్తి ప్రతిష్టలు సంపాదించారని సభాద్యక్షులు అహ్మద్ ఆలీషా అన్నారు. మంగళ వారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద...

ఆజాది కా అమృతోత్సవ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ కవి, స్వాతంత్ర్య సమర యోధులు కవి శేఖర డా. ఉమర్ ఆలీషా గారి ముని మనువడు అహ్మద్ ఆలీషా గారికి సన్మానం జరిగినది

ప్రెస్ నోట్ఆజాది కా అమృతోత్సవ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ కవి, స్వాతంత్ర్య సమర యోధులు కవిశేఖర డా. ఉమర్ ఆలీషా గారి ముని మనువడు అహ్మద్ ఆలీషా గార్ని పిఠాపురం శాసన సభ్యులు శ్రీ పెండెం దొరబాబు, పిఠాపురం మున్సిపల్...

పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము మొదటి అంతస్తు ప్రారంభోత్సవం |19 మార్చి 2022

పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము మొదటి అంతస్తు ప్రారంభోత్సవం 19 మార్చి 2022తణుకు శాసన సభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావుగారు ప్రసంగిస్తూ కరోనా నుండి కాపాడి ప్రజలందరినీ రక్షించే విధంగా ఆశీస్సులు ప్రసాదించమని పీఠాధిపతి డా.ఉమర్ అలీషా గార్ని కోరారు.19 మార్చి 2022 శనివారం...

సద్గురువర్యులచే జగద్గురు శ్రీకృష్ణుల వారి విగ్రహ ప్రతిష్ట, కాకినాడ 19 మార్చి 2022

సద్గురువర్యులచే జగద్గురు శ్రీకృష్ణుల వారి విగ్రహ ప్రతిష్ట, కాకినాడ 19 మార్చి 2022 జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ గీతా సందేశం ప్రతీ ఒక్కరూ దైనందిన జీవితం లో ఆచరిస్తే దేశ సమగ్రత, విశ్వ శాంతి ఏర్పడుతుంది అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ...