Tagged: 21112019

పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడినది

పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడినది. తేదీ 05 నవంబర్ 2019 – ఎనిమిదవ రోజు కార్తీక మాసం ఆరాధన శ్రీ అర్.చక్ర రావు...

ది. 21 నవంబర్ 2019 గురువారం ప్రత్తిపాడు గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ గొడుగుల యాదగిరి గారు స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 21 నవంబర్ 2019 గురువారం ప్రత్తిపాడు గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ గొడుగుల యాదగిరి గారు స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 21 నవంబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ డి. సతీష్ గారు, శ్రీమతి ఉమ గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 21 నవంబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ డి. సతీష్ గారు, శ్రీమతి ఉమ గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని గారు, చిరంజీవి నిహారిక పాల్గొన్నారు.