Tagged: Andhra Pradesh

India-Thetagunta-Weekly Aaradhana at Ashram on 24-Feb-2020

ది.24 ఫిబ్రవరి 2020 సోమవారం తేటగుంట ఆశ్రమం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Kakinada-Weekly Aaradhana at Ashram on 23-Feb-2020

ది.23 ఫిబ్రవరి 2020 ఆదివారం కాకినాడ ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

Spiritual Meeting conducted at Veerampalem on MahaShivarathri 21 Feb 2020

ది.21 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు వీరంపాలెం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ బాలాత్రిపుర సుందరీ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి గారి...

India-Aaradhana at Balighattam Village on 15-Feb-2020

ది. 15 ఫిబ్రవరి 2020 శనివారం బలిఘట్టం, నర్సీపట్నం మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమము నూతన స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.05 ఫిబ్రవరి 2020 తేదీన బుధవారం నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ శాఖ ప్రాంగణములో షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 75వ వర్ధంతి సభ జరిగినది

ది.05 ఫిబ్రవరి 2020 తేదీన బుధవారం నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ శాఖ ప్రాంగణములో షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 75వ వర్ధంతి సభ జరిగినది. సభలో ప్రముఖ వ్యాఖ్యాత శ్రీ రెడ్డప్ప ధవేజీ గారు, ఉమర్...

ది.03 ఫిబ్రవరి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.03 ఫిబ్రవరి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సజ్జాపురం గ్రామం, తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ‘నా మొక్క-నా శ్వాస’ కార్యక్రమము లో భాగంగా శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి ఇంటివద్ద స్వామి ఆరాధనా నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణే ప్రజల ధ్యేయం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆధేనుసారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో “నా మొక్క-నా శ్వాస” “రేపటి తరం కోసం” కార్యక్రమములో భాగంగా తణుకు పట్టణం, సజ్జాపురం గ్రామంలొ శ్రీ...

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.    

ది. 31 జనవరి 2020 శుక్రవారం ఏలూరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా పీఠం ఆశ్రమం లో తాత్విక బాల వికాస కేంద్రము ఏర్పాటు చేసినారు

ది. 31 జనవరి 2020 శుక్రవారం ఏలూరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా పీఠం ఆశ్రమం లో శ్రీమతి దండు లక్ష్మి గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏలూరు మరియు జాలిపూడి గ్రామ...

ది. 26 జనవరి 2020 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 26 జనవరి 2020 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.