Tagged: Perumallapuram

ది. 29 అక్టోబర్ 2019 మంగళవారం రాత్రి పెరుమాళ్ళపురం గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 29 అక్టోబర్ 2019 మంగళవారం రాత్రి పెరుమాళ్ళపురం గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ మండా ఎల్లమంబ గారు, శ్రీ కాకినాడ లక్ష్మీ గారు ప్రసంగించినారు.