Tagged: Sri Dr.Umar Alisha

India-Seethanagaram-Weekly Aaradhana at Ashram on 27-Feb-2020

ది. 27 ఫిబ్రవరి 2020 సీతానగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి వీక్లీ ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-J.Thimmapuram-Weekly Aaradhana at Ashram on 24-Feb-2020

ది.24 ఫిబ్రవరి 2020 సోమవారం మధ్యాహ్నం జె.తిమ్మాపురం గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం తాడేపల్లిగూడెం లో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో పీఠం సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ...

4 ఆగష్టు 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమంలో నిర్వహించబడినది

4 ఆగష్టు 2019 ఆదివారం నాడు కాకినాడ ఆశ్రమంలో వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో శ్రీమతి పేరూరి కోమలి గారు, కాకినాడ లక్ష్మీ గారు ప్రసంగించినారు మరియు సభ్యులు పాల్గొన్నారు. On 4th August 2019 Sunday Weekly Aaradhana was conducted in Kakinada...

9 జూన్ 2019 న ఎండాడ, విశాఖపట్నం లో ఆరాధనా కార్యక్రమము డి.అరుణ గారి స్వగృహము లో నిర్వహించబడినది

9 జూన్ 2019 న ఎండాడ, విశాఖపట్నం లో ఆరాధనా కార్యక్రమము డి.అరుణ గారి స్వగృహము లో నిర్వహించబడినది. పీఠం సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన కార్యక్రమములో పాల్గొన్నారు. On 9th June 2019 Aaradhana was conducted in Yendada, Visakhapatnam at D.Aruna...

31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు ఆరాధనా కార్యక్రమము జరుపబడినది.

31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు వారి కుమారుడు ఉమా కాంత్ వివాహము మరియు గృహప్రవేశం సందర్భముగా ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. పీఠం సభ్యులు మరియు సభ్యేతరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

USA – మే నెల ఆరాధనా కార్యక్రమము యెర్రా గిరిబాబు గారి ఇంటిలో నిర్వహించబడినది

మే నెల ఆరాధనా కార్యక్రమము 4వ తేదిన అంతర్జాలంలో 22 మంది అమెరికా సభ్యులతో రెండు గంటలు నిర్వహింపబడినది. తేది: 4 మే 2019 (శనివారం) సమయం: సాయంత్రం 5 గంటలు (ఈ.ఎస్.టీ) నుండి 7 గంటలు (ఈ.ఎస్.టీ) వరకు నిర్వహించబడినది హోస్ట్: యెర్రా గిరిబాబు గారు...

అమెరికా – ఏప్రిల్ నెల ఆరాధనా కార్యక్రమము అడబాల వేంకటేశ్వరరావు గారి ఇంటిలో నిర్వహించబడినది

27వ అమెరికా ఆన్లైన్ ఏప్రిల్ నెల ఆరాధనా కార్యక్రమము అమెరికాలో ఉన్న 26 మంది సభ్యులతో చాల చక్కగ మూడున్నర్ర గంటలు నిర్వహించబడినది తేది: 31st March 2019 (శనివారం) మార్చ్: 5 PM EST to 8:20 PM EST Host: అడబాల వేంకటేశ్వరరావు గారు Attendees: 1.Adabala...

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో డాక్టర్ ఉమర్ అలీషా సధ్గురువర్యుల ఉపన్యాసములు – 2019

2019 అమెరికా సంయుక్త రాష్ట్రాలలో డాక్టర్ ఉమర్ అలీషా సధ్గురువర్యుల ఉపన్యాసములు – 2019 అమెరికాలో స్వామి పర్యటనలో ఆస్టిన్ (15th March), కాలిఫోర్నియా (17th March) మరియు ఫిలడెల్ఫియా (23rd March) నగరములలో ప్రసంగించినారు ఈ కార్యక్రమములలో సభ్యులు మరియు సభ్యేతురులు పాలుగొనినారు. క్రొత్తగా ఆరుగురు మంత్రోపదేశం...

డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులని “ప్రతిభ భారతి పురస్కార్” అవార్డు తో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు 31st March 2019 (అదివారం) నాడు సత్కరిస్తున్నారు.

డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులని ప్రతిభ భారతి పురస్కార్ అవార్డు తో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు 31st March 2019 (అదివారం) నాడు సత్కరిస్తున్నారు. సమయం 3:30 PM చిరునామా: మవలంకార్ ఆడిటోరియం, రఫీ మార్గ్, కనౌట్ చిర్, సంసద్ మార్గ్ ఏరియా, న్యూఢిల్లీ