మహాశివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరంలో సభ నిర్వహించడబడినది | 18 ఫిబ్రవరి 2023
18 ఫిబ్రవరి 2023 వ తేదీన పరమ పవిత్రమైన పరమేశ్వరుని కళ్యాణ మహోత్సవం మహాశివరాత్రి సందర్భంగా పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రమైన రాజమహేంద్రవరంలో సభ నిర్వహించడబడినది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యుల దివ్య సందేశం సభ్యులకు దర్శన భాగ్యం కలిగించడం...