Tagged: Tuni

India-Tuni-Aaradhana at Mr.ThantapuReddy Srinu’s house on 19-Feb-2020

ది.19 ఫిబ్రవరి 2020 బుధవారం చొప్పా వారి వీధి, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ తంటపురెడ్డి శ్రీను గారు, శ్రీమతి లక్ష్మీ దంపతుల స్వగ్రుహమునందు స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 23 డిసెంబర్ 2019 సోమవారం మధ్యాహ్నం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 23 డిసెంబర్ 2019 సోమవారం మధ్యాహ్నం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 18 డిసెంబర్ 2019 బుధవారం మధ్యాహ్నం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ తంటపురెడ్డి అప్పారావు గారు, శ్రీమతి చిట్టమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 18 డిసెంబర్ 2019 బుధవారం మధ్యాహ్నం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ తంటపురెడ్డి అప్పారావు గారు, శ్రీమతి చిట్టమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 02 డిసెంబర్ 2019 సోమవారం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి దర్గా ప్రాంగణం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 02 డిసెంబర్ 2019 సోమవారం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి దర్గా ప్రాంగణం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడినది

పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడినది. తేదీ 05 నవంబర్ 2019 – ఎనిమిదవ రోజు కార్తీక మాసం ఆరాధన శ్రీ అర్.చక్ర రావు...

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతయ్యపేట గ్రామం, తుని రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ గొర్ల ఆదినారాయణ గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతయ్యపేట గ్రామం, తుని రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ గొర్ల ఆదినారాయణ గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 01 నవంబర్ 2019 శుక్రవారం డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ ఏ.శ్రీనివాస్ వెంకట లక్ష్మి గారి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది. 01 నవంబర్ 2019 శుక్రవారం డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ ఏ.శ్రీనివాస్ వెంకట లక్ష్మి గారి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది