Tagged: West Godavari District

ది.05 అక్టోబర్ 2019 శనివారం పాలకొల్లు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం పాలకొల్లు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి అనుగ్రహభాషణ Swamy Speech        

ది.05 అక్టోబర్ 2019 శనివారం మధ్యాహ్నం పాలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ కలిదిండి భీమరాజు చెల్లయ్యమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం మధ్యాహ్నం పాలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ కలిదిండి భీమరాజు చెల్లయ్యమ్మ దంపతుల స్వగృహమును పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి విచ్చేసి ఆశీర్వదించినారు. స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.02 అక్టోబర్ 2019 బుధవారం ప్రత్తిపాడు, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ వీర్ల తిరుపతి శేషగిరి గారి స్వగృహం లో స్వామిగారి ఆరాధన నిర్వహించబడినది

ది.02 అక్టోబర్ 2019 బుధవారం ప్రత్తిపాడు, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ వీర్ల తిరుపతి శేషగిరి గారి స్వగృహం లో స్వామిగారి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Video 1 Video 2  

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో దారపురెడ్డి వెంకన్నగారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో దారపురెడ్డి వెంకన్నగారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు.

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దారపురెడ్డి వెంకన్నగారు, శ్రీమతి చంద్ర గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా లో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ దారపురెడ్డి వెంకన్నగారు, శ్రీమతి చంద్ర గారి స్వగృహం లో పీఠం సభ్యులు...

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం తాడేపల్లిగూడెం లో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో పీఠం సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ...

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత...

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత...

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం యర్రాయిచెరువు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం యర్రాయిచెరువు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత...

29 జూన్ 2019 న జ్ఞాన చైతన్య సదస్సు, సావరం గ్రామం, తణుకు మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించబడినది

29 జూన్ 2019 న శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం సావరం గ్రామంలో స్థానిక సీతారాముల ఆలయ ప్రాంగణములో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సులో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేసినారు. ఈ కార్యక్రమము లో సభ్యులు,...