India-Guntur-Aaradhana at Mr.DarapuReddy Prasad’s house on 15-Feb-2020

ది. 15 ఫిబ్రవరి 2020 శనివారం గుంటూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమము శ్రీ దారపురెడ్డి వెంకన్న గారి కుమారుడు శ్రీ దారపురెడ్డి ప్రసాద్ గారు, శ్రీమతి నాగదుర్గాదేవి నూతన దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో వారి కుటుంభసభ్యులు శ్రీమతి దారపురెడ్డి చంద్ర, శ్రీ ఎం. విజయదుర్గ గారు, శ్రీ ఎం. నవ్యశ్రీ, శ్రీ ఎం. మోనికాశ్రీ పాల్గొన్నారు.

You may also like...