Tagged: East Godavari

ది 23 జనవరి 2023 గురువారం ఉదయం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో వారి 78వ వర్ధంతి సభ నిర్వహించబడినది

ప్రెస్ నోట్సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించిన మహనీయుడిని శ్రీ అహ్మద్ ఆలీషా అధ్యక్ష ప్రసంగం చేశారు.23-1-23 సోమవారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి 78 వ వర్ధంతి సభకు పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా...

Dr Umar Alisha Swamy visit Vijaya Durga Temple in Muramalla, East Godavari District – 17 October 2021

దుర్గా మాత ఆశీస్సులతో విశ్వశాంతి, దేశ సమగ్రత ఏర్పడి, మానవతా విలువలు పరిరక్షింపబడునని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణం చేశారు. 17-10-21 ఆదివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా మురమళ్ళ గ్రామంలో శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధాంతి గారి ఆహ్వానం మేరకు...

ది.05 ఫిబ్రవరి 2020 తేదీన బుధవారం నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ శాఖ ప్రాంగణములో షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 75వ వర్ధంతి సభ జరిగినది

ది.05 ఫిబ్రవరి 2020 తేదీన బుధవారం నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ శాఖ ప్రాంగణములో షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 75వ వర్ధంతి సభ జరిగినది. సభలో ప్రముఖ వ్యాఖ్యాత శ్రీ రెడ్డప్ప ధవేజీ గారు, ఉమర్...

ది.03 ఫిబ్రవరి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.03 ఫిబ్రవరి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.    

ది. 26 జనవరి 2020 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 26 జనవరి 2020 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది 24 జనవరి 2020 శుక్రవారం రాత్రి చంద్రంపాలెం గ్రామం, సామర్లకోట మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది 24 జనవరి 2020 శుక్రవారం రాత్రి చంద్రంపాలెం గ్రామం, సామర్లకోట మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. ఈ సదస్సులో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా వారు “ఉదయం” 2020 క్యాలెండర్ ప్రారంభోత్సవం చేసినారు, ఉమర్ ఆలీషా...