India-Tadepalligudem-Weekly Aaradhana conducted at Ashram on 22nd July 2024
ది. 22 జూలై 2023 సోమవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆశ్రమం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 22 జూలై 2023 సోమవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆశ్రమం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 28-2-2024 తేదీ బుధవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనమునoదు షష్ఠ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 139వ జయంత్యోత్సవ సభ జరిగినది.సభ యొక్క విశిష్ఠతను ఉభయ జిల్లాల కో-ఆర్డినేటర్A. N. వెంకటరత్నం తెలియచేసి, సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించగాసభనందు పీఠం సెంట్రల్...
Press noteవీరంపాలెం WG DIST 18-02-2023జీవన శైలి ని ఆదర్శంగా తీర్చి దిద్దువాడే సద్గురువు అని డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు.18-02-2023 శనివారం మహా శివరాత్రి పుణ్య కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం గ్రామం లో బాలా త్రిపురసుందరి పీఠం పీఠాధిపతి శ్రీ...
Dr Umar Alisha opened M.B.M Homeo Hospital in Tadepalligudem on 10-Jan-2023
Online Donation for Annadanam in Vysaka Masa Paryatana Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Vysaka Masa Paryatana Sabha Day 4 , 27-Apr-2020 | Online only Tadepalligudem, Undrajavaram, Komaravaram,...
ది.28 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనమునందు షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 135 వ జయంత్యోత్సవ సభ నిర్వహించబడినది. ఈ జయంతి సభను జరుపుటకు పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు,...
ది.21 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు వీరంపాలెం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ బాలాత్రిపుర సుందరీ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి గారి...
ది.18 జనవరి 2020 శనివారం తాడేపల్లిగూడెం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కొబ్బరితోట నందు గల శ్రీదేవీ మహంకాళి అమ్మవారి సన్నిధి లో ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీషా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ దేవాదాయ...
ది. 11 డిసెంబర్ 2019 బుధవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దారపురెడ్డి వెంకన్న గారు, శ్రీమతి చంద్ర వారి కుమారుడు శ్రీ దుర్గా నరేంద్ర ప్రసాద్ గారి వివాహం జరుగుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన...
On Day 6 (Monday, 4th November 2019) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited Tadepalligudem, Kapavaram, Rajamahendravaram and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the...