Tagged: Aaradhana

India-Vaiskha Masam Aaradhana conducted at Bheemli Ashram on 01st May 2022

01 మే 2022 తేదీ ఆదివారం వైశాఖ మాసం ప్రారంభం లో భీమిలి ఆశ్రమం లో ఆరాధన నిర్వహించబడినది. డాక్టర్ అడివి రాధా కృష్ణ గారు, శ్రీమతి అడివి సీత గారు, శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గారు, శ్రీ రామ రెడ్డి గారు, శ్రీ చిరంజీవి...

India-Appalarajupeta Village-Aaradhana conducted at Ashram on 19th March 2022

ది. 19 మార్చి 2022 శనివారం అప్పలరాజుపేట గ్రామం, కోటనందూరు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో ఆశ్రమం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Seethanagaram Village-Aaradhana conducted on 19th March 2020

ది.19 మార్చి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Konapapapeta Village-Aaradhana conducted on 18th March 2020

ది. 18 మార్చి 2020 శుక్రవారం రాత్రి కోనపాపపేట గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Isukapalli Upparagudem Village-Aaradhana conducted on 16th March 2020

ది.16 మార్చి 2020 సోమవారం రాత్రి ఇసుకపల్లి ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Seethanagaram Village-Aaradhana conducted on 16th March 2020

ది.16 మార్చి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Bavuruvaka Village-Aaradhana conducted at Ashram on 16th March 2020

ది.16 మార్చి 2020 సోమవారం బవురువాక ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో గెద్దనాపల్లి గ్రామం, కిర్లంపూడి మండలం పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Kakinada-Aaradhana conducted at Ashram on 15th March 2020

ది.15 మార్చి 2020 ఆదివారం కాకినాడ ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Gedhanapalli-Weekly Aaradhana at Asharam on 14th March 2020

ది. 14 మార్చి 2020 గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Appalarajupeta Village-Aaradhana conducted at Ashram on 14th March 2020

ది. 14 మార్చి 2020 శనివారం అప్పలరాజుపేట గ్రామం, కోటనందూరు మండలం, తూర్పు గోదావరి జిల్లా.లో ఆశ్రమం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో 30 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.