Author: publisher9

రాజమహేంద్రవరం ఆశ్రమం లో మహా శివరాత్రి, మహిళా దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించబడినది | 8th March 2024

ప్రెస్ నోట్ రాజమహేంద్రవరం 8-3-24శివ తత్వం దైనందిన జీవితంలో అలవర్చుకొనుట ద్వారా మానవ జీవన విధానం సుఖమయం చేసుకోవచ్చని పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. రాజమహేంద్రవరం స్థానిక గౌతమి ఘాట్ లో ఉన్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ...

27th Anniversary Spiritual Meeting at Tuni on 04 March 2024

మార్చి 4 తేదీ 2024 సోమవారం తుని లో 27వ వార్షిక ఉత్సవ సభ (సర్వమత సమ్మేళన సభ) Press note Tuni. 4-3-24భిన్నత్వం నుండి ఏకత్వం వైపు నడిపించేది మానవత్వము అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. శ్రీ...

USA – March Monthly Aaradhana conducted Online on 03rd March 2024

ఆదివారం 03/03 మార్చి నెల ఆరాధన కార్యక్రమం టెక్సాస్ లో నివసిస్తున్న శ్రీమతి సత్తి ఉమా మహేశ్వరీ గారి గృహములో, వర్జీనియా లో నివసిస్తున్న శ్రీమతి గోసుల గంగాభవాని గారి గృహములో మరియు ఆన్లైన్ లో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. పాలుగొన్న సభ్యులు:శ్రీ సత్తి ఉమా...

ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 111| 2nd March 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ” “ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 111 వక్తలు : 229 వ పద్యమురాజ్యము చేయుచున్న మఱి రాలను మోయుచు బానిసీల వాణిజ్యము చేయుచున్నను తృణీకృతభద్రపురందరుండవైవ్యాజ్యము మాని మానసము ప్రాప్తములైన...

కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేక మహోత్సవం, ఇర్రిపాక | 2nd మార్చి 2024

Press note 2-3-24 ఇర్రిపాకమనందరిలో భక్తి భావం పెంపొందింప చేసేదే కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. శ్రీ జ్యోతుల నెహ్రూ గారి అధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేక మహోత్సవానికి శనివారం...

జ్ఞాన చైతన్య సదస్సు చంద్రంపాలెం | 1st మార్చి 2024

Press note. Chandrampalem 1-3-24తాత్విక బాల వికాస్ ద్వారా బాల బాలికలు ఆధ్యాత్మిక రత్నాలుగా పరిణామం చెందుతున్నారు అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం రాత్రి స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, చంద్రంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన...

Kavisekhara Dr. Umar Alisha 139th Birthday Celebrations at Tadepalligudem | 28th February 2024

ది. 28-2-2024 తేదీ బుధవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనమునoదు షష్ఠ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 139వ జయంత్యోత్సవ సభ జరిగినది.సభ యొక్క విశిష్ఠతను ఉభయ జిల్లాల కో-ఆర్డినేటర్A. N. వెంకటరత్నం తెలియచేసి, సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించగాసభనందు పీఠం సెంట్రల్...