SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

ది. 04 జనవరి 2020 శనివారం అప్పలరాజు పేట గ్రామం, కోటనందూరు మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి వీక్లీ ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 04 జనవరి 2020 శనివారం అప్పలరాజు పేట గ్రామం, కోటనందూరు మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి వీక్లీ ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో...

ది. 04 జనవరి 2020 శనివారం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు శ్రీ వేగేశ్న విజయ రామరాజు గారు శ్రీమతి సుజాత గారి దంపతుల స్వగృహమములలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించినారు

ది. 04 జనవరి 2020 శనివారం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు శ్రీ వేగేశ్న విజయ రామరాజు గారు శ్రీమతి సుజాత గారి దంపతుల స్వగృహమములలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను...

ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ టి. మురళీ కృష్ణ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ టి. మురళీ కృష్ణ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం అనంతరం ఉమర్ అలీషా సాహితీ సమితి కార్యవర్గ సమావేశం లో...

ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజు భవనం లో త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో త్యాగరాజ భక్త సభ 101 వ ఆరాధనోత్సవాలు మరియు త్యాగరాజ స్వామి వారి 172 వ వర్ధంతి సభకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఆవిష్కరించినారు

ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజు భవనం లో త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో త్యాగరాజ భక్త సభ 101 వ ఆరాధనోత్సవాలు మరియు త్యాగరాజ స్వామి వారి 172 వ వర్ధంతి...

ది. 04 జనవరి 2020 శనివారం సాయంత్రం నరినవారి మెరక గ్రామం, యలమంచిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు పీఠం సభ్యుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించినారు

ది. 04 జనవరి 2020 శనివారం సాయంత్రం నరినవారి మెరక గ్రామం, యలమంచిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు శ్రీ ముదునూరి అర్జున రాజు గారు, శ్రీమతి అన్నపూర్ణ దంపతుల స్వగృహం లో, శ్రీ...

ది.04 జనవరి 2020 శనివారం తిల్లపూడి గ్రామం, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది

ది.04 జనవరి 2020 శనివారం తిల్లపూడి గ్రామం, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది. ఈ సభ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని శాలువాతో సత్కరించినారు, స్వామి అనుగ్రహ భాషణ...

ది.04 జనవరి 2020 శనివారం ఉదయం తాళ్లపాలెం గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది

ది.04 జనవరి 2020 శనివారం ఉదయం తాళ్లపాలెం గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది. ఈ సభ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని శ్రీ తాడి మురళీ కృష్ణ దంపతులు...

ది.03 జనవరి 2020 శుక్రవారం ఉదయం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్యాన మందిరం ఆరాధనా మందిరం ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు తమ అమృత హస్తాలతో ఆవిష్కరించి ప్రసంగించినారు

ది.03 జనవరి 2020 శుక్రవారం ఉదయం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్యాన మందిరం ఆరాధనా మందిరం ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి...

ది. 02 జనవరి 2020 గురువారం రాత్రి విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 02 జనవరి 2020 గురువారం రాత్రి విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 02 జనవరి 2020 గురువారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 02 జనవరి 2020 గురువారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.