Dr. Umar Alisha garu visited Ramanarayanam Temple at Vizianagaram on 07th March 2020

ది. 07 మార్చి 2020 శనివారం విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రామనారాయణం దేవాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దర్శించినారు. స్వామి వారిని ఆలయ పాలక వర్గ సభ్యులు శాలువా కప్పి సత్కరించి మేమొంటోను బహూకరించారు.

స్వామి వారిని ఆలయ పాలక వర్గ సభ్యులు శాలువా కప్పి సత్కరించి మేమొంటోను బహూకరించారు

You may also like...