Tagged: Ashram

Reopening of reconstructed of Kattamuru Ashram on 27th October 2023

కట్టమూరుకోపం వల్ల, క్షణికావేశంలో మానవుడు తీవ్రమైన సంక్షోభానికి గురి అగుచున్నాడని అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం రాత్రి పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ శాఖను పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు....

Reopening of reconstructed T.Timmapuram and H.Kothuru Ashrams on 27th October 2023

T. తిమ్మాపురం మరియు H. కొత్తూరు గ్రామాలలో ఆశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొని, కాల పరీక్షను తట్టుకునేలా చేసేదే ఆధ్యాత్మిక తత్వమని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం ఉదయం తుని మండలం T. తిమ్మాపురం గ్రామం లో పునర్మించిన...

On 14 January 2022 Anandhayya visits Peetham Ashram

On 14 January 2022 Anandhayya visits Peetham Ashram శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమం లో ధ్యాన మందిరం లో ధ్యానం చేసిన శ్రీ అనందయ్య గారు, సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. 14 జనవరి 2022 భోగి పండుగ...

India-Vizianagaram-Weekly Aaradhana at Ashram on 05-March-2020

ది. 05 మార్చి 2020 గురువారం రాత్రి విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు శ్రీ పాకలపటి సత్యవతి గారు, శ్రీ పాకలపటి...

India-Seetharampuram-Weekly Aaradhana at Ashram on 04-March-2020

ది.04 మార్చి 2020 బుధవారం మధ్యాహ్నం సీతారాంపురం గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ లంగోజి నూకరాజు గారు, శ్రీమతి వర లక్ష్మి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Thetagunta-Weekly Aaradhana at Ashram on 02-March-2020

ది.02 మార్చి 2020 సోమవారం తేటగుంట ఆశ్రమం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సాయంత్రం భీమిలి పీఠం ఆశ్రమం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సాయంత్రం భీమిలి పీఠం ఆశ్రమం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో శ్రీ రామారెడ్డి గారు, శ్రీ ఉషశ్రీ గారు, శ్రీ రాజు గారు, శ్రీ సినీతా గారు, డాక్టర్ పింగళి...

ది. 02 జనవరి 2020 గురువారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 02 జనవరి 2020 గురువారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 30 డిసెంబర్ 2019 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ వంతపాటి సూరిబాబు గారు, శ్రీమతి భూలక్ష్మి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 30 డిసెంబర్ 2019 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ వంతపాటి సూరిబాబు గారు, శ్రీమతి భూలక్ష్మి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.