తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం గోరఖ్పూర్ లో శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం ఉదయం 9 AM – 10 AM బెంగుళూరులో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో సొల్లురు రాజేష్ గారి స్వగృహం లో బెంగళూరు సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ ఆరాధన లో 9 మంది సభ్యులు పాల్గొన్నారు.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం గోరఖ్పూర్ లో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

You may also like...