తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం సాయంత్రం కాకినాడ ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం సాయంత్రం కాకినాడ ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో కాకినాడ సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమములో అనుభవాలు, ప్రసంగాలు చెప్పిన సభ్యులు
1. శ్రీ పేరూరు సూరిబాబు గారు
2. శ్రీమతి పేరూరు కోమలి గారు
3. శ్రీమతి మండా ఎల్లమాంబ గారు
4. శ్రీ ఏ.వి.వి సత్యనారాయణ గారు
5. శ్రీ రుద్దురు వెంకటాచలం గారు
6. శ్రీ గోసుల సూరిబాబు గారు

ధ్యానం లో నిమగ్నమైన సభ్యులు

You may also like...