Category: Others

Nominate Dr.Umar Alisha for PADMA Awards 2024 – Closed

PADMA Award nomination for 2024 Not yet submitted the nomination for 2024 PADMA Awards then please refer below guidelines: Deadline for 2024 Padma Award nomination: 15 Sep 2023 Volunteers of Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham...

Kavisekhara Dr.Umar Alisha 138th Birthday Celebrations at Boat Club, Kakinada

ప్రెస్ నోట్స్వాతంత్ర్య సమర యోధునిగా, మహా కవిగా, సంఘ సంస్కర్త గా, వేదాంత వేత్త గా, సామాజిక ఉద్యమ కారునిగా, మౌల్వీ డా. ఉమర్ ఆలీషా గారు కీర్తి ప్రతిష్టలు సంపాదించారని సభాద్యక్షులు అహ్మద్ ఆలీషా అన్నారు. మంగళ వారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద...

మాతృమూర్తి శ్రీమతి జేహరా బేగం అమ్మ గారి ఐదవ వర్ధంతి, 30 జనవరి 2023 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించబడినది

30 జనవరి 2023 వ తేదీన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి మాతృమూర్తి శ్రీమతి జేహరా బేగం అమ్మ గారి ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ లో డా. కూరపాటి ఈశ్వర ప్రసాద్ వారి గృహం...

Viskhapatnam Aaradhana | 29 January 2023

Today Ardhana At Radhakrishna Garu House on 29-01-2023 జనవరి నెల 31 న. గురు వర్యులు జన్మ దినోత్సవం సందర్భంగా మధురవాడ విశాఖపట్నం లో పీఠం సభ్యులు , సాధకులు అడవి రాధాకృష్ణ గారి ఇంటి వద్ద ఆరాధన . ఈ రోజున వారి...

ఆవాజ్ |జనవరి 2023

ఆవాజ్ అనే 1947 ఆగస్ట్ 15 నుండి ప్రారంభం అయిన ప్రముఖ హిందీ దినపత్రిక తూర్పు ఉత్తర భారత దేశపు ప్రాంతం లో ప్రతీ రోజు జ్ఞాన్ సాగర్ శీర్షిక కింద జనవరి 2023 నుండి ప్రస్తుత పీఠాధిపతి వారు వ్రాసిన విజ్ఞాన జ్యోతి పుస్తకం నుండి...

పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము మొదటి అంతస్తు ప్రారంభోత్సవం |19 మార్చి 2022

పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము మొదటి అంతస్తు ప్రారంభోత్సవం 19 మార్చి 2022తణుకు శాసన సభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావుగారు ప్రసంగిస్తూ కరోనా నుండి కాపాడి ప్రజలందరినీ రక్షించే విధంగా ఆశీస్సులు ప్రసాదించమని పీఠాధిపతి డా.ఉమర్ అలీషా గార్ని కోరారు.19 మార్చి 2022 శనివారం...

సద్గురువర్యులచే జగద్గురు శ్రీకృష్ణుల వారి విగ్రహ ప్రతిష్ట, కాకినాడ 19 మార్చి 2022

సద్గురువర్యులచే జగద్గురు శ్రీకృష్ణుల వారి విగ్రహ ప్రతిష్ట, కాకినాడ 19 మార్చి 2022 జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ గీతా సందేశం ప్రతీ ఒక్కరూ దైనందిన జీవితం లో ఆచరిస్తే దేశ సమగ్రత, విశ్వ శాంతి ఏర్పడుతుంది అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ...