Day 14 – Karthika Masam 2018 Swamy Tour updates

On Day 14 (Saturday, 24th Nov 2018) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited LakshmiPuram, Vijayawada and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the meetings.


LakshmiPuram

24-11-18 న తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లా తాల్లాడ మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షత వహించగా ఆధ్యాత్మిక వేత్త శ్రీ నరసింహాచారి, ఖమ్మం జిల్లా టెలి కామ్ అధికారి శ్రీ అచ్యుత రామారావు, విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్య శ్రీ JSK తులసీదాసు గార్లు అతిధులుగా ప్రసంగించారు మరియు సభ్యులు పాలుగొన్నారు.


Vijayawada

24-11-18 న విజయవాడలో మొగలరాజపురం సిద్దార్ధ కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సులో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ ట్రైనర్ శ్రీ రాంబాబు గార్లు, కన్వీనర్ వంగర రేణుక గార్లు మరియు సభ్యులు పాలుగొన్నారు.


You may also like...