India-Hyderabad-Weekly Aaradhana conducted at Mr.Ramesh’s home on 12th March 2020

ది.12 మార్చి 2020 గురువారం బాచుపల్లి స్ట్రీట్, హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ ఎమ్ .రమేష్ గారు, శ్రీమతి ఎమ్.గంగా భవాని దంపతుల స్వగృహం నందు వీక్లీ ఆరాధనా కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...