Invitation – Sabha in Bangalore on 05th April 2026
Invitation – Sabha in Bangalore on 05th April 2026
Invitation – Sabha in Bangalore on 05th April 2026
ది. 31-8-2024 తేదీని ప.గో.జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమశాఖ నందు మాతృమూర్తి ఫర్జానా చిన్నమ్మ వారి జన్మదినోత్సవం సందర్భముగా ఆరాధన నిర్వహించబడినది. మాతృమూర్తి తో అనుబంధం ఉన్నవారు వారి అనుభవాలను ఆరాధనలో తెలియచేశారు. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
శ్రావణ మాసం – వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు శ్రీ అడబాల నాగ వెంకట రత్నం గారు, శ్రీమతి ధనలక్ష్మి దంపతుల స్వగృహమునందు స్వామి ఆరాధన 16 ఆగస్టు 2024 వ తారీఖున నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 22 జూలై 2023 సోమవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆశ్రమం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
01 మే 2022 తేదీ ఆదివారం వైశాఖ మాసం ప్రారంభం లో భీమిలి ఆశ్రమం లో ఆరాధన నిర్వహించబడినది. డాక్టర్ అడివి రాధా కృష్ణ గారు, శ్రీమతి అడివి సీత గారు, శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గారు, శ్రీ రామ రెడ్డి గారు, శ్రీ చిరంజీవి...
ది. 19 మార్చి 2022 శనివారం అప్పలరాజుపేట గ్రామం, కోటనందూరు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో ఆశ్రమం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.19 మార్చి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.16 మార్చి 2020 సోమవారం రాత్రి ఇసుకపల్లి ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.