ది. 29 ఫిబ్రవరి 2020 శనివారం అప్పలరాజు పేట గ్రామం, కోటనందూరు మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి వీక్లీ ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో...
ది. 28 ఫిబ్రవరి 2020 గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.28 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనమునందు షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 135 వ జయంత్యోత్సవ సభ నిర్వహించబడినది. ఈ జయంతి సభను జరుపుటకు పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు,...
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Thursday Sabha , 27th -Feb-2020 | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...
ది. 27 ఫిబ్రవరి 2020 గురువారం నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధనా కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 27 ఫిబ్రవరి 2020 సీతానగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి వీక్లీ ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.27 ఫిబ్రవరి 2020 గురువారం ఉదయం గోపాలపురం గ్రామం, రావులపాలెం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.27 ఫిబ్రవరి 2020 గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు సూరారం కాలనీ, హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమము శ్రీ శ్రవణ్ కుమార్ గారు, శ్రీమతి గంధపు గీతాంజలి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది.