ది.24 ఫిబ్రవరి 2020 సోమవారం తేటగుంట ఆశ్రమం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.23 ఫిబ్రవరి 2020 ఆదివారం కాకినాడ ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.23 ఫిబ్రవరి 2020 ఆదివారం నాగొందన హళ్లి కాలనీ, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రం లో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు శ్రీ విజయ్ గారు, శ్రీమతి గంగాభవాని దంపతుల స్వగృహం నందు ఫిబ్రవరి నెల సామూహిక స్వామి ఆరాధనా కార్యక్రమం నిర్వహించారు. ఈ...
ది.21 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు వీరంపాలెం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ బాలాత్రిపుర సుందరీ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి గారి...
ది.20 ఫిబ్రవరి 2020 గురువారం రాజీవ్ గృహకల్ప, సూరారం కాలనీ, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు శ్రీ యమ్.వి సత్యనారాయణ గారు, శ్రీమతి రాధ దంపతుల స్వగృహం నందు ఫిబ్రవరి నెల సామూహిక స్వామి ఆరాధనా కార్యక్రమం...
ది.19 ఫిబ్రవరి 2020 బుధవారం చొప్పా వారి వీధి, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ తంటపురెడ్డి శ్రీను గారు, శ్రీమతి లక్ష్మీ దంపతుల స్వగ్రుహమునందు స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.18 ఫిబ్రవరి 2020 మంగళవారం వట్లూరు గ్రామం, పెద్దపాడు మండలం పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ మేకా రంగారావు గారు శ్రీమతి గీత గారి కుమార్తె మేకా ఉమాచాందిని పుట్టిన రోజు సందర్భంగా స్వగ్రుహమునందు స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో...
ది.17 ఫిబ్రవరి 2020 సోమవారం రాత్రి సీతానగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 15 ఫిబ్రవరి 2020 శనివారం బలిఘట్టం, నర్సీపట్నం మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమము నూతన స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 15 ఫిబ్రవరి 2020 శనివారం గుంటూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమము శ్రీ దారపురెడ్డి వెంకన్న గారి కుమారుడు శ్రీ దారపురెడ్డి ప్రసాద్ గారు, శ్రీమతి నాగదుర్గాదేవి నూతన దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో వారి కుటుంభసభ్యులు...