Tagged: 24112019

పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడినది

పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడినది. తేదీ 05 నవంబర్ 2019 – ఎనిమిదవ రోజు కార్తీక మాసం ఆరాధన శ్రీ అర్.చక్ర రావు...

ది. 24 నవంబర్ 2019 కార్తీక ఆదివారం సాయంత్రం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

ది. 24 నవంబర్ 2019 కార్తీక ఆదివారం సాయంత్రం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో శ్రీ మహేంద్ర వర్మ గారు ప్రసంగించినారు, పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 24 నవంబర్ 2019 ఆదివారం కొండెవరం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చింతపల్లి సత్యనారాయణ గారు, శ్రీమతి శేషారత్నం గారి దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 24 నవంబర్ 2019 ఆదివారం కొండెవరం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చింతపల్లి సత్యనారాయణ గారు, శ్రీమతి శేషారత్నం గారి దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం...

ది. 24 నవంబర్ 2019 ఆదివారం రాత్రి కాకినాడ నగరం సూర్య కళామందిరం, తూర్పు గోదావరి జిల్లా లో నవరస (నటీ నట వర్థమాన రంగస్థల సమాఖ్య) పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరై సి.డి డిస్క్ ని ఆవిష్కరించి, నటీనటులకు మెమొంటోలు బహుకరించారు

ది. 24 నవంబర్ 2019 ఆదివారం రాత్రి కాకినాడ నగరం సూర్య కళామందిరం, తూర్పు గోదావరి జిల్లా లో నవరస (నటీ నట వర్థమాన రంగస్థల సమాఖ్య) అధ్యక్షులు శ్రీ గురుప్రసాద్ గారి ఆహ్వానం మేరకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా...