Tagged: P.RamaKrishna

India-S.Narasapuram Village-Aaradhana conducted at Mr.P.RamaKrishna’s home on 7th March 2020

ది. 07 మార్చి 2020 శనివారం రాత్రి ఎస్. నరసాపురం గ్రామం, పాయకరావుపేట మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ పి.రామకృష్ణా గారు, శ్రీమతి భారతి గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.