“భగవంతుడిని స్మరిస్తూ దినచర్య ప్రారంభించాలి” పిల్లంకలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునః ప్రతిష్ఠలో పాల్గొన్న పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణం చేస్తూ భగవంతుని స్మరించుకుంటూ దినచర్య ప్రారంభిస్తే, భగవంతుని కృప లభిస్తుందని అన్నారు. బుధవారం (17-6-26) కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం...
77th Independence Day Celebrations | 15th August 2023 | Ghatpally, Hyderabad 77వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, హైదరాబాద్ శాఖలో ఘనంగా నిర్వహింపబడ్డాయి.
జీవన తత్త్వానికి దిక్సూచి గురువు.…………………………………………………….పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు మానవుని జీవన తత్త్వానికి దిక్సూచి గురువు అని, సద్గురువును ఆశ్రయించి జీవన తత్త్వాన్ని ఆధ్యాత్మికతత్త్వంగా మార్చుకోగలిగినట్లయితే మానవుని జీవన విధానంలో చక్కని ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పీఠాధిపతులు డా॥ ఉమర్ ఆలీషా స్వామివారు అన్నారు. గురు...