Tagged: Sri Viswa Viznana Vidya Aadhyatmika peetham Pithapuram Ashram

ది. 18 డిసెంబర్ 2019 బుధవారం రాత్రి కొనపాపపేట గ్రామం, యూ. కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

ది. 18 డిసెంబర్ 2019 బుధవారం రాత్రి కొనపాపపేట గ్రామం, యూ. కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 18 డిసెంబర్ 2019 బుధవారం మధ్యాహ్నం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ తంటపురెడ్డి అప్పారావు గారు, శ్రీమతి చిట్టమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 18 డిసెంబర్ 2019 బుధవారం మధ్యాహ్నం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ తంటపురెడ్డి అప్పారావు గారు, శ్రీమతి చిట్టమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 16 డిసెంబర్ 2019 సోమవారం రాత్రి తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 16 డిసెంబర్ 2019 సోమవారం రాత్రి తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 16 డిసెంబర్ 2019 సోమవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ లో శ్రీ సత్తి భోగరాజు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహం లో సామూహిక ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 16 డిసెంబర్ 2019 సోమవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ లో శ్రీ సత్తి భోగరాజు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహం లో సామూహిక ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.    

ది. 15 డిసెంబర్ 2019 ఆదివారం రాత్రి కొనపాపపేట గ్రామం, యూ. కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో స్వామి ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

ది. 15 డిసెంబర్ 2019 ఆదివారం రాత్రి కొనపాపపేట గ్రామం, యూ. కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో స్వామి ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు వారి పిల్లలు పాల్గొన్నారు.  

ది. 15 డిసెంబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 15 డిసెంబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.14 డిసెంబర్ 2019 శనివారం బెంగళూర్ నగరం, కర్ణాటక రాష్ట్రం లో డిసెంబర్ నెల ఆరాధనా కార్యక్రమము శ్రీ తుమ్మల వెంకట సురేష్ గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది.14 డిసెంబర్ 2019 శనివారం బెంగళూర్ నగరం, కర్ణాటక రాష్ట్రం లో డిసెంబర్ నెల ఆరాధనా కార్యక్రమము శ్రీ తుమ్మల వెంకట సురేష్ గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 14 డిసెంబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 14 డిసెంబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 11 డిసెంబర్ 2019 బుధవారం బాదంగీపెట్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో ఆరాధనా కార్యక్రమము శ్రీ చిన్నబ్బాయి గారు, శ్రీమతి లోవలక్ష్మీ గారి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది. 11 డిసెంబర్ 2019 బుధవారం బాదంగీపెట్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో ఆరాధనా కార్యక్రమము శ్రీ చిన్నబ్బాయి గారు, శ్రీమతి లోవలక్ష్మీ గారి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 11 డిసెంబర్ 2019 బుధవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దారపురెడ్డి వెంకన్న గారు, శ్రీమతి చంద్ర వారి కుమారుడు శ్రీ దుర్గా నరేంద్ర ప్రసాద్ గారి వివాహం జరుగుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన వారి స్వగృహం లో నిర్వహించినారు

ది. 11 డిసెంబర్ 2019 బుధవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దారపురెడ్డి వెంకన్న గారు, శ్రీమతి చంద్ర వారి కుమారుడు శ్రీ దుర్గా నరేంద్ర ప్రసాద్ గారి వివాహం జరుగుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన...