Tagged: Viskhapatnam

తెలుగుభేరి పుస్తకావిష్కరణ | 04 September 2023

సోమవారం సెప్టెంబర్ 4 వ తేదీన సాయంత్రం 5 గం.లకు గురు వర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా వారు విశాఖపట్నం లోని కృష్ణ మందిర్ స్కూల్, కృష్ణానగర్, బివికె కాలేజ్ దరి లో ఉన్న పౌర గ్రంధాలయం లో తెలుగుభేరి పుస్తకావిష్కరణ జరిగినది. భాష, సంస్కృతుల పరిరక్షణ...