ది.02 అక్టోబర్ 2019 బుధవారం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ గొసుల రమణ గారి కుమారుడు శ్రీ స్వామి ప్రసాద్, గీతా భద్ర దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.02 అక్టోబర్ 2019 బుధవారం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ గొసుల రమణ గారి కుమారుడు శ్రీ స్వామి ప్రసాద్, గీతా భద్ర దంపతుల స్వగృహం లో దసరా సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు నిర్వహించటం జరిగింది. ఈ ఆరాధన కార్యక్రమములో శ్రీ అబ్బిరెడ్డి అప్పన్నరెడ్డి గారు మరియు వారి సతిమణి గారు సంకీర్తనలు ఆలపించిన్నారు. లెక్చరర్ శ్రీ జి. రమణ గారు ప్రసంగించినారు మరియు 25 మంది సభ్యులు పాల్గొన్నారు.

నిర్వాహకులు శ్రీ అబ్బీరెడ్డి అప్పన్న రెడ్డి దంపతులు.

You may also like...