Tagged: Seetharampuram

India-Seetharampuram-Weekly Aaradhana at Ashram on 04-March-2020

ది.04 మార్చి 2020 బుధవారం మధ్యాహ్నం సీతారాంపురం గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ లంగోజి నూకరాజు గారు, శ్రీమతి వర లక్ష్మి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 11 డిసెంబర్ 2019 బుధవారం రాత్రి సీతారాంపురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ టి.అప్పారావు గారు, శ్రీమతి సత్తమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 11 డిసెంబర్ 2019 బుధవారం రాత్రి సీతారాంపురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ టి.అప్పారావు గారు, శ్రీమతి సత్తమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.