7 మే 2019 – మొదటి రోజు వైశాఖమాస పర్యటన వివరములు

తేది 7 మే 2019 న మొదటి రోజు స్వామి వైశాఖమాస పర్యటన లో భాగంగా ఖండవల్లి ఆశ్రమం, పొలమూరు, కొంతేరు ఆశ్రమం మరియు బల్లిపాడు గ్రామాలలో సభ జరిగినది. ఈ పర్యటన లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రసంగించినారు మరియు సభ్యులు, సభ్యేతరులు పాలుగొన్నారు.


1.ఖండవల్లి ఆశ్రమం


2. పొలమూరు


3. కొంతేరు ఆశ్రమం 


4. బల్లిపాడు


You may also like...