16 జూన్ 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

16 జూన్ 2019 ఆదివారం నాడు కాకినాడ ఆశ్రమంలో వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమము లో శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు ప్రసంగించారు, సభ్యులు ధ్యాన సాధన లో పాల్గొన్నారు మరియు స్వామికి హారతి ఇచ్చినారు.

కాకినాడ సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన కార్యక్రమములో పాల్గొన్నారు.

On 16th June 2019 Sunday Weekly Aaradhana was conducted in Kakinada at Peetham Ashram. Peetham members participated in the event.

సభ్యులు ధ్యాన సాధన

You may also like...