ది. 21 అక్టోబర్ 2019 సోమవారం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కాహెన్ షా వలి సద్గురువర్యుల దర్గా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 21 అక్టోబర్ 2019 సోమవారం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి
శ్రీ కాహెన్ షా వలి సద్గురువర్యుల దర్గా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

నిర్వాహకులు:
శ్రీ అబ్బిరెడ్డి అప్పన్నరెడ్డి గార్ల దంపతులు
శ్రీ గోసుల రమణ గారు

You may also like...