ది. 23 జనవరి 2020 గురువారం రాత్రి విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 23 జనవరి 2020 గురువారం రాత్రి విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు శ్రీ పాకలపటి సత్యవతి గారు, శ్రీ పాకలపటి సరస్వతి గారు, శ్రీ ఉప్పలపాటి విజయ గారు, శ్రీ సిరువురి సరస్వతి గారు, శ్రీ ఉప్పలపాటి లిఖిత గారు, శ్రీ హరిత గారు, శ్రీ సుశీల గారు, శ్రీ పాకలపాటి మౌనిక గారు, శ్రీ పాకలపాటి హర్ష గారు, శ్రీ ఉప్పలపాటి సౌమ్య గారు, శ్రీ ఉప్పలపాటి కార్తికేయ గారు, శ్రీ దంతులూరి హరిత గారు, శ్రీ ఏ అనిల్ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ జగన్నాథ్ రాజు గారు పాల్గొన్నారు.

 

You may also like...