ది. 27 అక్టోబర్ 2019 ఆదివారం ఉదయం సీతమ్మధార, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమం శ్రీమతి రుద్రరాజు స్రవంతి గారి ‘ధర్మా రెసిడెన్సీ’ స్వగృహము లో నిర్వహించబడినది

ది. 27 అక్టోబర్ 2019 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సీతమ్మధార, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమం శ్రీమతి రుద్రరాజు స్రవంతి గారి ‘ధర్మ రెసిడెన్సీ’ స్వగృహము లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీ రామిరెడ్డి గారు, శ్రీ ఏ.రాధాకృష్ణ గారు, శ్రీ పి.ఆనంద్ గారు ప్రసంగించినారు, శ్రీ సత్యనారాయణ గారు ఆరాధన షెడ్యూల్స్ వివరించినారు, శ్రీమతి రుద్రరాజు స్రవంతి గారి కుటుంబ సభ్యుల హారతి మరియు 65 పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 27 అక్టోబర్ 2019 ఆదివారం ఉదయం సీతమ్మధార, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమం శ్రీమతి రుద్రరాజు స్రవంతి గారి ధర్మా రెసిడెన్సీ స్వగృహము లో నిర్వహించబడినది

ది. 27 అక్టోబర్ 2019 ఆదివారం ఉదయం సీతమ్మధార, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమం లో శ్రీమతి రుద్రరాజు స్రవంతి గారి కుటుంబ సభ్యుల హారతి నిర్వహించారు

You may also like...