31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. by publisher9 · May 31, 201931 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు వారి కుమారుడు ఉమా కాంత్ వివాహము మరియు గృహప్రవేశం సందర్భముగా ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. పీఠం సభ్యులు మరియు సభ్యేతరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. [Show slideshow]
ది. 14 డిసెంబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది December 14, 2019