31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. by publisher9 · May 31, 201931 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు వారి కుమారుడు ఉమా కాంత్ వివాహము మరియు గృహప్రవేశం సందర్భముగా ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. పీఠం సభ్యులు మరియు సభ్యేతరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. [Show slideshow]
ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది November 26, 2019
ది.03 అక్టోబర్ 2019 గురువారం మధ్యాహ్నం అమ్మాజీపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ కె. రాంబాబు, శ్రీమతి రమావతి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది October 3, 2019
UK-London – Monthly Aaradhana at Mrs.Gubbala Baghyalakshmi’s house on 17th Aug 2019 September 27, 2019