31 జులై 2019 తేదీన పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున అచ్చంపేట గ్రామంలో ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున అచ్చంపేట గ్రామంలో 31 జులై 2019 తేదీ బుధవారం ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో సభ్యులు పాల్గొన్నారు.

You may also like...