Author: publisher9

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సాయంత్రం భీమిలి పీఠం ఆశ్రమం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సాయంత్రం భీమిలి పీఠం ఆశ్రమం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో శ్రీ రామారెడ్డి గారు, శ్రీ ఉషశ్రీ గారు, శ్రీ రాజు గారు, శ్రీ సినీతా గారు, డాక్టర్ పింగళి...

USA – 01 ఫిబ్రవరి 2020 శనివారం అమెరికాలో ఫిబ్రవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారి స్వగృహంలో నిర్వహించబడినది

USA – 01 ఫిబ్రవరి 2020 శనివారం అమెరికాలో ఫిబ్రవరి నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు మరియు సభ్యేతరులు పాల్గొన్నారు. USA February 2020 Online Monthly Aaradhana was conducted on 1st February 2020...

ది. 01 ఫిబ్రవరి 2020 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 01 ఫిబ్రవరి 2020 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో నెల ఆరాధనా కార్యక్రమము శ్రీ సత్తి భోగ రాజు గారు, శ్రీమతి రమ్య సుధ దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో నెల ఆరాధనా కార్యక్రమము శ్రీ సత్తి భోగ రాజు గారు, శ్రీమతి రమ్య సుధ దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 31 జనవరి 2020 శుక్రవారం ఏలూరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా పీఠం ఆశ్రమం లో తాత్విక బాల వికాస కేంద్రము ఏర్పాటు చేసినారు

ది. 31 జనవరి 2020 శుక్రవారం ఏలూరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా పీఠం ఆశ్రమం లో శ్రీమతి దండు లక్ష్మి గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏలూరు మరియు జాలిపూడి గ్రామ...

ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 60 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సాక్సులు పంపిణీ చేశారు

ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 60 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సాక్సులు...

ది. 30 జనవరి 2020 గురువారం సాయంత్రం నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని గారు, ఉమా శ్రీ లక్ష్మి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 30 జనవరి 2020 గురువారం సాయంత్రం నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని గారు, ఉమా శ్రీ లక్ష్మి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 27 జనవరి 2020 సోమవారం రాత్రి తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 27 జనవరి 2020 సోమవారం రాత్రి తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు...